కరోనా నుంచి బయటపడినా..
భువనేశ్వర్‌:  కరోనా భయం ఆత్మీయ అనురాగాల్ని ఛిన్నాభిన్నం చేసింది. అనారోగ్యంతో కన్ను మూసిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అమానుషంగా నిరాకరించారు. కెంజొహార్‌ జిల్లా బలభద్రపూర్‌ గ్రామంలో ఈ విచారకర సంఘటన వెలుగుచూసింది. మెజిస్ట్రేట్‌ సమక్షంలో స్థానిక పోలీసులు …
అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత
విజయవాడ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కరోనా  నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండ…
రమేష్‌ కుమార్‌ లేఖ వెనుక ఉద్దేశం ఏంటి?
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమర్‌ చంద్రబాబు నాయుడు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రమేష్‌ కుమార్‌ మానసిక పరిస్థితి…
ఢిల్లీ అల్లర్లపై తీవ్రంగా స్పందించిన ఇరాన్‌
టెహ్రాన్‌:  భారత రాజధాని  ఢిల్లీ లో చెలరేగిన అల్లర్లపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌  అయాతుల్లా అలీ ఖమేనీ  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హ…
బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసిన భాగీ 3
బాలీవుడ్‌ యంగ్‌ హీరో  టైగర్‌ ష్రాఫ్‌ , శ్రద్ధా కపూర్‌ నటించిన తాజా చిత్రం   భాగీ-3 .  యాక్షన్‌ మూవీగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. హోళీ సీజన్‌ బరిలో దిగి.. ప్రపంచ వ్యాప్తంగా రూ…
అతడు బౌలర్‌ కెప్టెన్‌: ఓజా
హైదరాబాద్‌: భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా వెలుగువెలిగాడు ఎంఎస్‌ ధోని . టీమిండియాకు ఫైనల్‌ ఫోబియా పోయింది ధోని నాయకత్వంలోనే.. అంతేకాకుండా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఏకైక సారథి కూడా అతడే. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసి.. వారిలోని ప్రతిభను వెలికి తీశాడు. ఆటగాళ్లకు పూర్…